గుంటూరు: ప్రభుత్వం స్పందించి వాలంటరీలకు న్యాయం చేయాలి

65பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంబీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం చైతన్య మాట్లాడుతూ వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పనిచేసే వారధులని, వారిని పార్టీలతో ముడిపెట్టొద్దన్నారు. ప్రభుత్వం స్పందించి వాలంటీర్లకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఛలో విజయవాడ చేపడతామని అన్నారు.

தொடர்புடைய செய்தி