రేపు యడ్లపాడులో ప్రజా దర్బార్ కార్యక్రమం

68பார்த்தது
రేపు యడ్లపాడులో ప్రజా దర్బార్ కార్యక్రమం
యడ్లపాడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. వివిధ గ్రామాల ప్రజలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని అర్జీలు అందజేయవచ్చని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி