30 వేల మందికి ఆహార ప్యాకెట్లు సరఫరా

68பார்த்தது
అద్దంకి మండలం అద్దంకి పట్టణంలో కామేపల్లి కళ్యాణ మండపం నందు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో విజయవాడలోని 30 వేలమంది వరద బాధితులకు సోమవారం ఆహారం తయారుచేసి ప్రత్యేక వాహనాల్లో సరఫరా చేశారు. వారికి సరిపడా వాటర్ బాటిళ్లను కూడా సిద్ధం చేసి పంపించారు. కార్యక్రమాన్ని దగ్గరుండి స్థానిక టిడిపి నాయకులు పర్యవేక్షించారు.

தொடர்புடைய செய்தி