అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

54பார்த்தது
అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
కొరిసపాడు మండలం మేదరమెట్ల మీదగా అక్రమంగా రేషన్ బియ్యం తరలిపోతున్నాయని సమాచారంతో ఎస్సై మహమ్మద్ రఫీ ఆదివారం తన సిబ్బందితో కలిసి వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న 50కేజీల బియ్యం బస్తాలను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలియజేశారు. రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி