హత్యాయత్నం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

84பார்த்தது
హత్యాయత్నం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
అద్దంకి మండలం ధర్మవరం హత్యాయత్నం కేసులో నిందితులకు న్యాయమూర్తి రిమాండ్ పొడిగించినట్లు సర్కిల్ సీఐ కృష్ణయ్య బుధవారం తెలియజేశారు. గత నెల 13వ తేదీన టిడిపి, వైసిపి వర్గీయులు దాడికి పాల్పడిన సంగతి విధితమే. ఈ నేపద్యంలో వారిని అద్దంకి కోర్టుకు హాజరపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సిఐ చెప్పారు.

தொடர்புடைய செய்தி