రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

56பார்த்தது
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు మెదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ తగు చర్యలు చేపట్టారు. శనివారం రహదారి వెంబడి సిమెంట్ దిమ్మెలకు రేడియం స్టిక్కర్లను అంటించారు. ప్రమాదాలు జరగకుండా శీతాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని ముందుస్తగా జాతీయ రహదారి వెంబడి రేడియం స్టిక్కర్లను అంటిస్తున్నట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలియచేశారు.

தொடர்புடைய செய்தி