‘డ్వాక్రా సంఘాల నుంచి డబ్బులు వసూళ్లు తగదు‘

567பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం డ్వాక్రా సంఘాల నుంచి బలవంతంగా డబ్బులు వసూళ్లు చేసేలా.. హుకుం జారీ చేయటం తగదని అద్దంకి నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు ఆదివారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించారు. మానవతా దృక్పథంతో ఇస్తే తీసుకోవాలి తప్ప ఇలా ఒత్తిడితో బలవంతంగా వసూలు చేయటం తగదని అన్నారు.
Job Suitcase

Jobs near you