సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

69பார்த்தது
అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ మల్లికార్జునరావు బుధవారం తెలియజేశారు. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని సీఐ మల్లికార్జున రావు సూచించారు. తెలియని లోన్ యాప్ లపై లింకులపై క్లిక్ చేయటం వలన బ్యాంకు ఖాతాల్లో నగదు స్వాహా అవుతున్నాయని సీఐ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி