రెడ్ బుక్‌లో పేర్లు ఉన్న వారిపై చర్యలు: లోకేశ్

61பார்த்தது
రెడ్ బుక్‌లో పేర్లు ఉన్న వారిపై చర్యలు: లోకేశ్
AP: ఇప్పటికే రాష్ట్రంలో రెడ్ బుక్ యాక్షన్ మొదలు పెట్టామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. రెడ్ బుక్‌లో పేర్లు ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘విజయవాడ వరదలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే వైసీపీ తరిమేసిన పరిశ్రమలను తిరిగి ఏపీకి తీసుకొస్తాం.’ అని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி