ఖిలలో కాంగ్రెస్ సంబరాలు

వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య రెండు లక్షల పంతొమ్మిది వేల మెజారిటీతో గెలవడంతో మంగళవారం ఖిలా వరంగల్ లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇస్తున్న హామీలను ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మి ఓటు వేశారని అన్నారు. కొండ సురేఖ ప్రాబల్యంతో ఇంత మెజార్టీ వచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు.

தொடர்புடைய செய்தி