పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి: మాజీ ఎమ్మెల్యే పైళ్ళ

84பார்த்தது
బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు భువనగిరిలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ సాక్షిగా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు షరతులు పెట్టి రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி