పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

50பார்த்தது
భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నోరు జారారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు హాజరై మాట్లాడారు. ప్రజలను మోసం చేసి దేవుళ్ల మీద ఒట్టు వేసి దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడు సీఎం కెసిఆర్ అని నోరు జారారు. గమనించి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி