భువనగిరి: పాడైన పదార్థాలతో పానీ పూరి

64பார்த்தது
పాడైపోయిన పదార్థాలతో పానీపూరి తయారు చేస్తున్నారని ఓ యువకుడు ఆందోళన చేపట్టిన ఘటన భువనగిరిలో జరగ్గా శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భువనగిరిలోని ఓ పానీపూరి బండి వద్ద నిర్వాహకుడు పాడైపోయిన పదార్థాలతో పానీపూరి విక్రయిస్తున్నాడని బాధితుడు తెలిపారు. పూర్తిగా కుళ్లిపోయిన పదార్థాలు ఉన్నాయని, బండి కూడా అపరిశుభ్ర వాతవరణంలో ఉందని చుట్టూ ఎలుకలు తిరుగుతున్నాయని తెలిపాడు. చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాడు.

தொடர்புடைய செய்தி