వసతి గృహం ముందు మురికి గుంత.. పట్టించుకోని అధికారులు

51பார்த்தது
వసతి గృహం ముందు మురికి గుంత.. పట్టించుకోని అధికారులు
భువనగిరిలో ప్రభుత్వ గిరిజన ప్రభుత్వ బాలికల వసతి గృహం ముందు రెండు పెద్ద మురికి గుంతలు ఏర్పడ్డాయి. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఈ వసతి గృహం ముందు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్య నెలకొని విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన బాలికల వసతి గృహం కావడంతోనే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

தொடர்புடைய செய்தி