ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

3686பார்த்தது
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో మూన్యా నాయక్ (46) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి శుక్రవారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி