ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు

55பார்த்தது
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని 204 బూత్ లో వరంగల్ ఎంపి అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కొరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ప్రచారం నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చెయ్యాలని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సత్యం, 204 బూత్ ఆర్డినేటర్ మైస రాము, 204 బూత్ అధ్యక్షులు విక్కీ, (వర్ధన్నపేట సోషల్ మీడియా ఇంచార్జి), బంగారు శివ, చెదలు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி