సన్నాహక సమావేశం నిర్వహణ

73பார்த்தது
సన్నాహక సమావేశం నిర్వహణ
గ్రేటర్ వరంగల్ 50వ డివిజన్ పరిధిలో డివిజన్ అధ్యక్షులు కుడికాల ప్రసాద్ అధ్యక్షతన వరంగల్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సమావేశం కోసం సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ కందగట్ల సత్యనారాయణ, నర్మెట్ట శ్రీనివాస్ రావు, కార్పొరేటర్ కంటెస్టెంట్ మంజులా రెడ్డి, భూత్ అధ్యక్షులు చిందం సుధీర్ కుమార్ స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி