కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

77பார்த்தது
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
వరంగల్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నర్సంపేట డివిజన్లోని నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ , ఖానాపూర్ ఐనయ్యపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లలో పిఏసీఎస్, ఎఫ్ పి ఓ, ఐకెపి ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி