అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా మార్పు

50பார்த்தது
అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ప్రీ స్కూల్స్ గా మార్పు చేసి ప్రారంభించిందని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. గురువారం ఐనవోలులోని అంగన్వాడీ కేంద్రాన్ని జాతీయ పోషణ మాసంలో భాగంగా సందర్శించారు. అంగన్వాడీ టీచర్లు, పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలతో మాట్లాడుతూ పోషణ అభియాన్ మాసంలో భాగంగా ఇక్కడకు రావడం జరిగిందని అన్నారు. పిల్లల అందరికీ పౌష్టికాహారం పెడుతున్నార అని అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி