బాధితులు ముఖ్యమా..?..కార్పొరేటర్ ముఖ్యమా..?

81பார்த்தது
బాధితులు ముఖ్యమా..?..కార్పొరేటర్ ముఖ్యమా..?
వరంగల్ 26వ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ బాలిన సురేశ్ తమకు ఇవ్వాల్సిన 4. 40 లక్షల చిట్టీ డబ్బులను ఇప్పించి ఆదుకోవాలని బాధితుడు తంగెళ్ల పల్లి కిషన్ కోరారు. ఈ మేరకు సీఎం, మంత్రి కొండా సురేఖకు లేఖ రాశాడు. ఆ లేఖను ఫ్లెక్సీగా ముద్రించి వరంగల్ విశ్వ కర్మవీధిలో ఏర్పాటు చేశాడు. కార్పొరేటర్ సురేశ్ దంపతులు చిట్టీల పేరుతో మోసం చేయడంతో 130 కుటుంబాలు వీధిన పడ్డాయని ఎవరు ముఖ్యమో తెలుసుకోవాలని పేర్కొన్నాడు.

தொடர்புடைய செய்தி