మా భూమిని మాకు ఇప్పించాలి

83பார்த்தது
కబ్జాకు గురైన తమ భూమిని తమకి ఇప్పించాలని బాధితుడు గంధం వెంకటేశ్వర్లు కోరారు. ధర్మసాగర్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గంకిడి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మడికొండ ప్రాంతంలో ఉన్న తమ రెండెకరాల భూమిని ఏలాంటి ఆధారాలు లేకుండా ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని ప్రభుత్వం తమ భూమిని తమకిప్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி