విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలి

77பார்த்தது
విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలి
కేయూ దూరవిద్య కేంద్రం అందిస్తున్న పీజీ సైన్స్ కోర్సుల ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జూలై 15 వరకు ఫీజులు చెల్లించాలి. ఈ మేరకు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ రామచంద్రం శనివారం ఒక ప్రకటన తెలిపారు. త్వరలోనే తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. అభ్యర్థులు ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలు 0870-2461480 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி