రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

3309பார்த்தது
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనస్థాపం చెందిన వృద్ధుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రఘునాథపల్లి మండలం నీడిగొండలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నిడిగొండకు చెందిన ఉరడి కృష్ణమూర్తి(73) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గ్రామ సమీపంలోని రైలు పట్టాల మీద గుర్తు తెలియని రైలు కిందపడి మృతి చెందినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி