బిఅర్ఎస్ గెలుపుకు పాటు పడుదాం

53பார்த்தது
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భాగంగా మంగళవారం బిఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సుంకే రవి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி