కడియం బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారు

71பார்த்தது
కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేసి టికెట్ పొందారంటూ స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండిపడ్డారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ లో గురువారం ఏర్పాటు చేసిన సనాత సమావేశానికి రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడియం ఆనాడు మంత్రిగా ఉండి ఏం అభివృద్ధి చేశారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ను బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నారని దుయ్యబట్టారు.

தொடர்புடைய செய்தி