ఇంటర్ పరీక్షలో 104మంది గైర్హాజరు

84பார்த்தது
ఇంటర్ పరీక్షలో 104మంది గైర్హాజరు
జనగామ జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షల 104 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆంజనేయ రాజు ఒక ప్రకటన తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 1357 మంది విద్యార్థులకు గాను 1303 మంది, ఒకేషనల్ విభాగంలో 323 మంది గాను 301 మంది హాజరయ్యారని తెలిపారు. 2సంవత్సరం జనరల్ విభాగంలో 471 మందిలో 451 ఒకేషనల్ భాగంలో 142కు గాను 134 మంది హాజరయ్యారని తెలిపారు.

தொடர்புடைய செய்தி