సోమవారం పాలకుర్తి సోమన్నకు ప్రత్యేక పూజలు

75பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి అలయంలో భక్తుల సందడినెలకొంది. సోమవారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శ్రీ సోమేశ్వర లక్ష్మి నర్సింహకి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించారు. ప్రతి సోమవారం ప్రత్యేక వారంగా భక్తులు తరలివచ్చి సోమన్న దర్శనం చేసుకుంటారని, భక్తుల రద్దీకి అనుకూలంగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ అర్చకులు, సిబ్బంది తెలిపారు.

தொடர்புடைய செய்தி