మాజీమంత్రి ఎర్రబెల్లిచే పార్టీ కార్యాలయం ప్రారంభం

81பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీమంత్రి, పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తిలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி