రాకేష్ రెడ్డికి ప్రధమ ప్రాధాన్యత ఓటు వేయండి

85பார்த்தது
రాకేష్ రెడ్డికి ప్రధమ ప్రాధాన్యత ఓటు వేయండి
ఉత్తమ విద్యావంతుడైన ఏనుగుల రాకేష్ రెడ్డికి ప్రధమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు కోరారు. శుక్రవారం రాత్రి పెద్దవంగర మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ధరావత్ గాంధీ, రవి, రమేష్, శేఖర్, లక్ష్మీ నరసింహారావు ఐలయ్య, కమలాకర్, యాదగిరి రావు, సంజయ్, సుధీర్, పటేల్, వెంకటరామయ్య, యాకన్న తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி