హోటల్ లో బజ్జిలు కాల్చి ఓటు అడిగిన మాజీమంత్రి

64பார்த்தது
హోటల్ లో బజ్జిలు కాల్చి ఓటు అడిగిన మాజీమంత్రి
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొని సాయంత్రం వేళ రోడ్డు పక్కనే ఉన్న హోటల్ లో మిరపకాయ బజ్జీలు కాలుస్తూ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు అడిగారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி