బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

57பார்த்தது
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో ప్రేమోన్మాది నాగరాజు దాడిలో తల్లిదండ్రులు బాణోత్ శ్రీను సుగుణలను కోల్పోయిన పిల్లలు దీపిక మదన్ లకు శనివారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు వారి రక్షణకు ప్రభుత్వం భాద్యత తీసుకుని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி