పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలి

83பார்த்தது
పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలి
పెంపుడు కుక్కలకు క్రమం తప్పకుండా రేబిస్ టీకాలను అందించాలని నర్సంపేట పశు సంవర్థక శాఖ డివిజన్ అధికారి బీ. ఎన్ రెడ్డి సూచించారు. శనివారం ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా నర్సంపేటలో జంతువులకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 23 కుక్కలకు, 19 గేదెలకు టీకాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పశు వైద్యులు వింధ్య, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி