ములుగు జిల్లా మీదుగా రైల్వే లైన్.. భూసేకరణకు ఆదేశాలు

588பார்த்தது
ములుగు జిల్లా మీదుగా రైల్వే లైన్.. భూసేకరణకు ఆదేశాలు
రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207. 80 కి. మీ మేర విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని బుధవారం రైల్వే అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి. మీ. దూరం తగ్గనుంది.

தொடர்புடைய செய்தி