వైభవంగా లక్ష్మినరసింహస్వామి కళ్యాణం

65பார்த்தது
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమచల లక్ష్మినరసింహ స్వామి కల్యాణం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు మాంగల్య ధారణ, ముత్యాల తలంబ్రాల కార్యక్రమం భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు మురళీకృష్ణమాచార్యులు వారి బృందంతో నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

தொடர்புடைய செய்தி