పట్టభద్రులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి: తహశీల్దార్

56பார்த்தது
పట్టభద్రులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి: తహశీల్దార్
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అర్హులైన పట్టభద్రులు తమ ఓటుహక్కు ను వినియోగించుకోవాలని శనివారం తహశీల్దార్ తోట రవీందర్ అన్నారు. తాడ్వాయి మండల వ్యాప్తంగా 694 ఓట్లు ఉన్నాయని, తాడ్వాయి మండలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఎన్నిక సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி