మొక్కలు నాటిన ఉపాధి కూలీలు

85பார்த்தது
మొక్కలు నాటిన ఉపాధి కూలీలు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామపంచాయతీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ షేక్ హఫీజ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో అమృత్ సరోవర్ చెరువు కట్టపై ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోతిలాల్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி