మహబూబాబాద్ జిల్లాలో న్యాయవాదులను శనివారం లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కోఆర్డినేటర్ బోడ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. జులై 1న హైదరాబాద్ లో జరిగే ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ బంజారా సమ్మేళనం జయప్రదం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భూక్య మోహన్, రాజేష్, బట్టు కృష్ణ, బాదావత్ చేశారు.