ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

68பார்த்தது
ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించడంతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడంతో రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 25వ తేదీ శనివారం 3. 30 గంటలకు ప్రచారం ముగిసింది.

தொடர்புடைய செய்தி