బాధితుడికి ముఖ్యమంత్రి సహాయనిది నుండి సహాయం

85பார்த்தது
బాధితుడికి ముఖ్యమంత్రి సహాయనిది నుండి సహాయం
జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన శ్రీరాముల విజేందర్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంకు గురైయ్యారు. శుక్రవారం ఈ మేరకు బాధితుడికి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన 80 వేల రూపాయల ఎల్వోసి అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி