మహదేవపూర్: ఇసుక లారీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నగ్రామస్తులు

78பார்த்தது
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటల్లి వద్ద పలిమెల మండలం పంకేన నుంచి తరలివస్తున్న ఇసుక లారీలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంబటిపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ గ్రామాల మీదుగా వెళ్తున్న లారీలతో పంట నష్టం జరుగుతుందని, తీవ్రంగా దుమ్ము, దూళీతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி