చనిపోయిన నిరుపేద కుటుంబానికి అండగా జె ఎస్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్

67பார்த்தது
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామంలోని సిద్ధ నర్సయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. గతంలో అతని భార్య చనిపోవడంతో వారి కుటుంబం ఆనాధలుగా మారడంతో వారి నిరుపేద కుటుంబ పరిస్థితి తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేసి, వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు.

தொடர்புடைய செய்தி