యువతతో సమావేశం అయిన డిఎస్పీ

60பார்த்தது
భూపాలపల్లి జిల్లా కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని గంటగూడెం, తెనుగువాడ మొదలగు ప్రాంతాల్లో సోమవారం గ్రామ ప్రజలు, యువత విద్యార్థులతో సమావేశమై యువతను అసాంఘిక కార్యకలాపాల వైపు వెళ్ళకూడదని, గంజాయి మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఉన్నతమైన చదువులు చదివి మంచి ఉద్యోగాలను సాధించి ఆర్థిక సమస్యలను దూరం చేసుకుని మంచి భవిష్యత్తు కొరకు ప్రయత్నం చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி