ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్ సమీక్ష

62பார்த்தது
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, సరస్వతీ పుష్కరాలపై మంగళవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజరామయ్యర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కాళేశ్వర క్షేత్రంలో భక్తుల సౌకర్యాల కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు గురించి కార్యదర్శి అడిగి తెలుసుకున్నారు. వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే సరస్వతీ పుష్కరాల నిర్వాహణ ఏర్పాట్లపై చర్చించారు.

தொடர்புடைய செய்தி