గురుకుల పాఠశాలను తనిఖీలు నిర్వహించిన కలెక్టర్

84பார்த்தது
గురుకుల పాఠశాలను తనిఖీలు నిర్వహించిన కలెక్టర్
మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల గ్రామంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను కలెక్టర్ విజయేందిర బోయి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని, పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వారితోపాటు ఎంపీడీవో దేవన్న తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி