వినాయకున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

71பார்த்தது
వినాయకున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు సోమవారం తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌ గ్రైన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకున్ని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి వినాయకునికి పూజలు నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సన్మానించారు.

தொடர்புடைய செய்தி