వినాయక మండపం వద్ద రక్తదానం

79பார்த்தது
వినాయక మండపం వద్ద రక్తదానం
తాండూరు పట్టణం కన్యాపాఠశాల ప్రాంతానికి చెందిన యువత జనసేన వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయకున్ని ప్రతిష్టించారు. మంగళవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వారి సహాకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు అవసరమయ్యే రక్తదానం చేసి సేవాభావంను కూడా చాటుకున్నారు. రక్తదానం తరువాత ఆసుపత్రి వైద్య బృందం యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు.

தொடர்புடைய செய்தி