విద్యార్థిని సన్మానించిన నాయకులు

63பார்த்தது
విద్యార్థిని సన్మానించిన నాయకులు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చింతల్ పల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ కుమార్తె అరుంధతి ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో మన్నెగూడ మోడల్ స్కూల్ లో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించడంతో ఆదివారం బిజెపి నాయకులు వెంకటయ్య ఆధ్వర్యంలో భాజపా నాయకులు విద్యార్థిని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி