తాళం వేసిన ఇంట్లో చోరీ

77பார்த்தது
తాళం వేసిన ఇంట్లో చోరీ
కుల్కచర్ల మండల పరిధిలోని సూర్య నాయక్ తండాలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాళం వేసి వేరే ఇంటిలో నివాసం ఉంటున్న సంగతి గమనించిన దొంగలు.. ఆ ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారాన్ని దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி