అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

51பார்த்தது
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాఘవపూర్ వద్ద నమ్మదగిన సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించి పది క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు, అదేవిధంగా బియ్యం తరలిస్తున్న కేతావత్ రాహుల్, బలరాంలపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி