బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ నేడు జరిగిన లోక్సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఐశ్వర్య రాయ్ కుడి చేతి మణికట్టు విరిగింది. గాయం కారణంగా ఒక చేతికి కట్టు కట్టడం జరిగింది. అందుకే ఆమె ఒంటి చేతితో ఓటు వేశారు. తాజాగా జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఐశ్వర్య కట్టుతోనే ర్యాంప్ వాక్ చేసి సందడి చేసింది.